ShareChat
click to see wallet page
search
భారీగా బంగారం, వెండి చోరీ టీడీపీ ఎమ్మెల్యే తల్లి ఇంట్లో ఘటన. పొన్నూరు: మండలంలోని చింతలపూడిలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ తల్లి ప్రమీలా దేవి ఇంటిలో భారీ చోరీ ఘటన చోటుచేసుకుంది. భారీగా బంగారం ఆభరణాలు, వెండి, నగదు అపహరణకు గురైనట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. రూరల్ ఎస్ఐ శ్రీహరి తెలిపిన వివరాలు. ఇంట్లో ఎవరూ లేని సమయం లో అర్ధరాత్రి దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి, బీరువాలోని 42 సవర్ల బంగారం, పదిన్నర కిలోల వెండి, రూ.లక్ష నగదు అపహరించినట్టు తెలిపారు. చోరీ చేసిన సొత్తు విలువ సుమారు రూ.80లక్షల వరకు ఉండవచ్చని చెప్పారు. ఘటనా స్థలాన్ని రూరల్ సీఐ కృష్ణయ్య పరిశీలించి కేసు నమోదు చేశారు. క్లూస్ టీం చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. డాగ్ స్క్వాడ్ పరిసరాలను పరిశీలించింది. #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - ద్రేకింగైన్యుసై چ٥٥٨٥ ٥٥٨٥٧٥, ٥٥٥ 5٢٥ టీడీపీఎమ్ర్యే తల్లిఇంట్లేఘటన రు: మందలంలోని చింతలపూడిలో  ನೌನ್ಮರ ఎమ్యెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ తల్లి ప్రమీలా దేవి భారీ చోరీ ఘటన చోటుచేసుకుంది: భారీగా ఇంటిలో బంగారం ఆభరణాలు, వెండి; నగదు అపహరణకు గురైనట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది రూరల్ ఎస్ఐ శ్రీహరి తెలిపిన వివరాలు: ఇంట్లో ఎవరూ లేని సమయం లో అర్ధరాత్రి దొంగలు ఇంటి పగలగొట్టి' బీరువాలోని 42 సవర్ల బంగారం; తాాలు  అపహరించినట్టు పదిన్నర కిలోల వెండి; రూ లక్ష నగదు మనవాటునటు తెలిపారు చోరీచేసిన సొత్తువిలుప సుమారు రూ శింలక్షల వరకు ఉండవచ్దని చెప్పారు ఘటనా స్థలాన్ని రూరల్ సీఐ కృష్ణయ్య పరిశీలించి కేసు నమోదు చేశారు క్లూస్టీం చోరీ జరిగిన ప్రదేశాన్ని పరాశీలించి కేసు నమోదు చేశారు దాగ్స్వాద్ పరిసరాలను పరిశీలించింది: రూ80 లక్షల సొత్తు లిపహరణ - పోలీసుల దర్యాప్తు ముమ్మరం ( 586 భారీ  journalist_007 ద్రేకింగైన్యుసై چ٥٥٨٥ ٥٥٨٥٧٥, ٥٥٥ 5٢٥ టీడీపీఎమ్ర్యే తల్లిఇంట్లేఘటన రు: మందలంలోని చింతలపూడిలో  ನೌನ್ಮರ ఎమ్యెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ తల్లి ప్రమీలా దేవి భారీ చోరీ ఘటన చోటుచేసుకుంది: భారీగా ఇంటిలో బంగారం ఆభరణాలు, వెండి; నగదు అపహరణకు గురైనట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది రూరల్ ఎస్ఐ శ్రీహరి తెలిపిన వివరాలు: ఇంట్లో ఎవరూ లేని సమయం లో అర్ధరాత్రి దొంగలు ఇంటి పగలగొట్టి' బీరువాలోని 42 సవర్ల బంగారం; తాాలు  అపహరించినట్టు పదిన్నర కిలోల వెండి; రూ లక్ష నగదు మనవాటునటు తెలిపారు చోరీచేసిన సొత్తువిలుప సుమారు రూ శింలక్షల వరకు ఉండవచ్దని చెప్పారు ఘటనా స్థలాన్ని రూరల్ సీఐ కృష్ణయ్య పరిశీలించి కేసు నమోదు చేశారు క్లూస్టీం చోరీ జరిగిన ప్రదేశాన్ని పరాశీలించి కేసు నమోదు చేశారు దాగ్స్వాద్ పరిసరాలను పరిశీలించింది: రూ80 లక్షల సొత్తు లిపహరణ - పోలీసుల దర్యాప్తు ముమ్మరం ( 586 భారీ  journalist_007 - ShareChat