ShareChat
click to see wallet page
search
// దేవాంగ పురాణం // నేటి దేవాంగ వంశమునకు అదిపురుషుడు దేవల మను బ్రహ్మ, శివాజ్ఞ ప్రకారము వస్త్ర నిర్మాణ కార్యములో నిమగ్నమై ఉండగా వజ్రముష్ట్యాది పంచ రాక్షస రాజుల చేత తీవ్రముగా భాధించబడుచున్న సమయమునందు త్రిలోకేశ్వరి మరియు జగజ్జనని అయిన పరాంబికా నీవు అచ్చట చౌడేశ్వరిదేవిగా ఆవిర్భవించి పంచరాక్షసరాజులను వధించి దేవల మనుబ్రహ్మకు పునర్జీవనం ప్రసాదించావు..... నేసిన వస్త్రములు ఎప్పటికి తరగకుండ అక్షయప్రదమై ఉండుటకు నీ చేతి దివ్యకంకణమును వరముగా ప్రసాదించి సకల లోకముల వారికి వస్త్ర ప్రదానము జరుగుటకు తోడ్పడినావు, దేవాంగ వంశస్థులందరకి కులదేవతవై సర్వ సుఖములు, భోగములు, జ్ఞానమును నిత్యము ప్రసాదించుచున్నావు..... "దేవాంగ పురాణము", ప్రతిలిపిలో చదవండి:, https://pratilipi.app.link/X4mx78g1l1b పూర్తి కథనం కొసం 👆👆👆👆👆 #చరిత్రలో నేడు #⛳భారతీయ సంస్కృతి #🇮🇳 మన దేశ సంస్కృతి
చరిత్రలో నేడు - ShareChat