#😰ఆస్పత్రిపై వైమానిక దాడి..400 మంది మృతి!!
BREAKING: పాకిస్థాన్ భారీ దాడి.. 400
మంది మృతి!
అఫ్గానిస్థాన్పై పాకిస్థాన్ విరుచుకుపడింది.
ఆస్పత్రిపై వైమానిక దాడి చేయడంతో 400 మంది మృతిచెందారని తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. మరో 250 మందికి పైగా గాయపడినట్లు చెప్పింది. కాబూల్లో డ్రగ్స్ కు బానిసైన వారికి చికిత్స అందించే హాస్పిటల్పై ఈ అటాక్ జరిగినట్లు స్థానిక మీడియా చెప్పింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.


