పార్లమెంట్ లో గానీ ఎన్నికలసమయంలో గానీ బీజేపీ , కాంగ్రెస్ ని ఆణువంత కూడా విమర్శించలేకపోతోంది. రాహుల్ ఖాన్ మాట్లాడుతుంటే లోక్ సభ నిశ్శబ్దంగా ఉంటుంది బీజేపీ సభ్యులు, మోదీ, అమిత్ షా మాట్లాడడానికి లేచిన వెంటనే చాపల మార్కెట్ లోలా ప్రతిపక్ష సభ్యులు గోల చేస్తారు. కాంగ్రెస్ చేసినవి కోటి రాక్షసాలుండగా ఒక్కదాన్నిగురించి కూడా బీజేపీ మాట్లాడదు. ఇదే విషయాన్ని మొత్తుకొగా ఇప్పుడు సుతి మెత్తగా విమర్శలు చేస్తున్నారు. ప్రధానిని పార్లమెంట్ లో హత్య చేయడానికి ప్లాన్ చేసిన కాంగ్రెస్, సామాన్య హిందువుల్ని ఒక్కళ్లనైనా ప్రాణాలతో వదులుతుందా.? అయినా తాగుబోతు హిందువులు కాంగ్రెస్ కి ఓట్లు వేస్తూనే ఉన్నారు. #🏛️రాజకీయాలు #🇮🇳దేశం #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩💼 #📰జాతీయం/అంతర్జాతీయం

