ShareChat
click to see wallet page
search
మూడు రాజధానుల బిల్లు సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై నోరువిప్పిన శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ గారు. నాడు ఓ మంత్రి నాపై చేయి చేసుకున్నారు. మరో మంత్రి నన్ను కులం పేరుతో దూషించారు. దూషించడమే కాకుండా నా పుట్టుకను నిందించారు. సిబ్బందిని నా దగ్గరకు రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారు. నా దగ్గర డబ్బు లేదు కాబట్టి.. బతుకుదెరువు చూపిస్తామని ప్రలోభ పెట్టారు. శాసనమండలినే రద్దు చేస్తామని నాడు బెదిరించారు. ఎంత బెదిరించినా, రూల్స్ కి లోబడి ఆ రోజు నిర్ణయం తీసుకున్నా. ఎన్ని బెదిరింపులొచ్చినా.. ధర్మం వైపు నిలబడ్డాను.  #HistoricAmaravatiResolution #APThanksIndia #APThanksModiJi #Amaravati #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
🏛️పొలిటికల్ అప్‌డేట్స్ - ShareChat
02:40