ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం కావడంతో ఓ రోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేపట్టింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 62.94 లక్షల మందికి రూ. 2724 కోట్ల మేర ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ జరుగుతోంది.
కుప్పం నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ చేస్తున్న సీఎం చంద్రబాబు గారు.
#పేదలసేవలో
#PensionsPandugalnAP
#NTRBharosaPension
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్

