ShareChat
click to see wallet page
search
• పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకే సంజీవని ప్రాజెక్టు ..గుంటూరు జీజీహెచ్ లో పూర్వ విద్యార్థుల సహకారంతో నిర్మించిన మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు • శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారని సిట్ చార్జ్ షీట్ లో స్పష్టం చేసింది. అందుకు బాధ్యులైన ఆనాటి పాలకులు, టీటీడీ పాలకమండలి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి..టీటీడీ చైర్మన్ బీ ఆర్ నాయుడు డిమాండ్ • అన్ని రంగాలలో కుప్పం నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం.. రాష్ట్రంలో తొలి కో- వర్కింగ్ స్పేస్ సెంటర్ ను కుప్పంలో ప్రారంభించిన సీఎం చంద్రబాబు • కూటమి నాయకుల మధ్య సఖ్యత ముఖ్యం. వైసీపీ దుష్ప్రచారాలను బలంగా తిప్పి కొట్టాలి ..11వ బ్యాచ్ కేడర్ శిక్షణలో దిశానిర్దేశం చేసిన ఐటీ , విద్యాశాఖల మంత్రి నారా లోకేష్  • తిరుమల లడ్డూ పై వైసీపీ డ్రామాల పట్ల అప్రమత్తంగా ఉండాలి .ప్రజలకు వాస్తవాలు వివరించాలి.. కాకినాడ రూరల్ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశంలో ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి. https://bitly.cx/UUtfg #TeluguDesamEpaper  #ChaitanyaRathamEPaper #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - ShareChat