#👆🏻మై ఫస్ట్ పోస్ట్💥 🙏 హిరమండలం బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులకు నమస్కారం 🙏
*తేదీ: 19-12-2025* (శుక్రవారం)
సమయం: *ఉదయం 10.00 గంటలకు*
స్థలం: *శ్రీకాకుళం – సూర్యమహల్ జంక్షన్*
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న **“అటల్–మోదీ సుపరిపాలన యాత్ర”**లో పాల్గోనండి.