ఈ సమాజంలో,ఏసంస్థ అయినా! సంగం అయినా! ప్రభుత్వ ఏజెన్సీ సంస్థ లైన!పాలక ఏజెన్సీ సంస్థ లైన! ఆ రాగాల సంస్థ లైన!ఈ రోగాల సంస్థలైన ! తెరా బొమ్మ సంస్థలు అయినా! కులల సంస్థ లైన,మతల సంస్థలైన,,ఏవైనా సరే, పది మందికి మేలు చేసేలా ఉండాలి కానీ! పది మందిని దోసుకునేలా ఉండకూడదు అని పేదప్రజల ఆలోచన,కానీ మన దేశంలోని అన్ని సంస్థలు,దోపిడీ సంస్థలుగా ముద్ర పడిపోతున్నవి ! నిజమైన ప్రజా సేవ సంస్థలు,ప్రశ్నించే వారు, నిజాలు బయటకు తీసేవారు, చంప బడుతున్నరు ! ప్రజల ముందు, మీడియాలా ద్వారా & సోషల్ మీడియాలా ద్వారా బయట పడి పోయాయి,ప్రజల ముందు ధోసులుగా చెరిత్రనే రాసుకున్నయి!ఇక ప్రజల ఆవేదన,వారిమనో భావాలు,,అలిసిపోయి ఆగంఅయి చూస్తూన్నా జీవితాలకు భరోసా లేదు!భద్రత లేదు! ప్రజలకు ఆశలు కలిపిస్తూ మాయచేసి మరి ముంచేస్తున్నారు,పేదలు మరింత పేదలుగా మారిపోతున్నారు జనాభా పెరుగు తూనే వుంది,కానీ సంస్థలు,అనే వాటి చెరిత్ర కుప్పలు కుప్పలుగా రికార్డుస్ ద్వారా వారి చెరిత్ర ప్రజలకు తెలియ జేస్తూనే వున్నాయి.వీటికి బాద్యులు ఎవరూ? బాధ్యత ఎవరిది? సరే,ఇక కొంచం అయినా మరునా ! ఈసమాజం! మార్పు చెందునా ! నిజమైన సేవకులకు సేవ చేసే దారి దొరికేనా?& మానవత్వం,పరిమలించేనా? ఇండియా రిపబ్లికన్ Dr రెడ్డిమల్ల. ☝️ #⛳భారతీయ సంస్కృతి #🙏నా దేశ గొప్పతనం #🌍నా తెలంగాణ #🇮🇳 మన దేశ సంస్కృతి #🏛️రాజకీయాలు


