ఉద్యాన రంగాన్ని ప్రభుత్వం ప్రాధాన్య శాఖగా గుర్తించింది. రాష్ట్ర GSDPకి ఉద్యాన శాఖ రూ. 1,52,952 కోట్లు సమకూరుస్తోంది. 2026–27 లో ఉద్యానశాఖకు రూ. 1,123.86 కోట్ల బడ్జెట్ ను ప్రతిపాదిస్తూ, రైతు సంక్షేమం మరియు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఉద్యాన రంగాన్ని అభివృద్ధి చేస్తున్నాం.
#SwarnaAndhraBudget2026
#IdhiManchiPrabhutvam
#APAssembly
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
02:26

