ShareChat
click to see wallet page
search
2019 నుంచి 2024 వరకు జల్ జీవన్ మిషన్ కింద గత ప్రభుత్వం చేసిన నిర్వాకం ఇది… మొత్తం ప్రాజెక్టు వ్యయం ₹26,824 కోట్లకు కేంద్రం అనుమతి ఇస్తే, జగన్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది కేవలం ₹2,255 కోట్లు మాత్రమే. కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరించింది. కేంద్రంతో మాట్లాడి ఈ పథకాన్ని 2028 వరకు పొడిగించింది. #SwarnaAndhraBudget2026 #IdhiManchiPrabhutvam #APAssembly #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
00:54