2019 నుంచి 2024 వరకు జల్ జీవన్ మిషన్ కింద గత ప్రభుత్వం చేసిన నిర్వాకం ఇది…
మొత్తం ప్రాజెక్టు వ్యయం ₹26,824 కోట్లకు కేంద్రం అనుమతి ఇస్తే, జగన్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది కేవలం ₹2,255 కోట్లు మాత్రమే.
కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరించింది. కేంద్రంతో మాట్లాడి ఈ పథకాన్ని 2028 వరకు పొడిగించింది.
#SwarnaAndhraBudget2026
#IdhiManchiPrabhutvam
#APAssembly
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
00:54

