• రాష్ట్రంలో హింసను ప్రేరేపించడానికి వైసీపీ కుట్రలు పన్నుతోంది.టీడీపీ కార్యకర్తలు ఓర్పుగా ఉండాలి.. టెలికాన్ఫరెన్స్ లో పార్టీ అధినేత,సీఎం చంద్రబాబు
• కాపుల సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్తు తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం ..జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు
• కులాలు, మతాల మధ్య చిచ్చుతో రాజకీయ లబ్ధి పొందడం వైసీపీ విధానం. టీడీపీ శ్రేణులు సంయమనం పాటించాలి.. మంత్రి అనగాని సత్యప్రసాద్
• రసాయనాలు ,పామాయిల్ ఉపయోగించిన నెయ్యితో శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని తయారు చేశారని సిట్ స్పష్టం చేసింది. వైసీపీ పాలనలో జరిగిన ఈ మహాపాపాన్ని ప్రజలకు వివరించాలి ..జనసేన జనరల్ బాడీ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
• మహాశివరాత్రి వేడుకలకు శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలో పకడ్బందీ ఏర్పాట్లు. అధికారులను ఆదేశించిన మంత్రుల బృందం
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/P9dp
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper #🆕షేర్చాట్ అప్డేట్స్

