ShareChat
click to see wallet page
search
ఐటీకి హైటెక్ సిటీ.. క్వాంటమ్‌కి అమరావతి: CBN AP: దేశంలోని మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీకి అమరావతిలో పునాది పడటం గర్వంగా ఉందని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. 'ఐటీ రివల్యూషన్‌కి హైటెక్ సిటీ పీఠం వేయగా, క్వాంటమ్ టెక్నాలజీలో అమరావతి అగ్రపీఠం వేస్తుంది. మోదీ నాయకత్వంలో ఆత్మనిర్భర్ వికసిత్ భారత్ వైపు అడుగులేస్తున్నాం' అని పేర్కొన్నారు. క్వాంటమ్ టెక్నాలజీలో కౌశల్ సాఫ్ట్‌వేర్ రూ.100Cr పెట్టుబడి 'క్వాంటమ్ వ్యాలీ' ప్రారంభోత్సవ సభలో చెప్పారు. #news #Amaravati #apnews #chandrababu #sharechat
apnews - ShareChat