ShareChat
click to see wallet page
search
*జగన్ హయాంలో మద్యం రవాణాలో కూడా కుంభకోణమే* జగన్ హయాంలో APSBCL డిపోల నుండి ప్రభుత్వ మద్యం దుకాణాలకు మద్యం సరఫరా చేసే రవాణా కాంట్రాక్టులను దక్కించుకున్న వైసీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, అతని కొడుకు సునీల్ కలిసి సుమారు రూ.400 కోట్లు దోచుకున్నారు. ఈ కేసులో తమ పేర్లు లేకుండా చేసుకునేందుకు మధ్యవర్తి ద్వారా సిట్ అధికారులకు రూ.25లక్షలు లంచం ఇవ్వచూపారు. #😃మంచి మాటలు #😊పాజిటివ్ కోట్స్🤗 #🙆 Feel Good Status #షేర్ చాట్ బజార్👍 #😇My Status
😃మంచి మాటలు - జగన్ హయంలోే మేద్యం రవాణలో కుంభకేణమే కుదా సుమారు రూ 400 కోట ೧೧ 08 206 సిట్కే లంచమిచ్చే కుట్ర కేసు రవాణాకు రూ 13 నుంచి34కు పెంచి అదగోలుగా దోపిడీ స్కామ్ బయటపడే సరికి సిట్కురూ 25 లక్షల లంచం 06 మాజీ మంత్రి ஓ88 నాగేశ్వరరావు అవినీతి బాగోతం ல ಬಜನೌಡ ನಚಿ5( టీడీపీ నాయకులు 0 fX #నారా లోకేష్ యువదళం . జగన్ హయంలోే మేద్యం రవాణలో కుంభకేణమే కుదా సుమారు రూ 400 కోట ೧೧ 08 206 సిట్కే లంచమిచ్చే కుట్ర కేసు రవాణాకు రూ 13 నుంచి34కు పెంచి అదగోలుగా దోపిడీ స్కామ్ బయటపడే సరికి సిట్కురూ 25 లక్షల లంచం 06 మాజీ మంత్రి ஓ88 నాగేశ్వరరావు అవినీతి బాగోతం ல ಬಜನೌಡ ನಚಿ5( టీడీపీ నాయకులు 0 fX #నారా లోకేష్ యువదళం . - ShareChat