తెలంగాణలో ఒంటిపూట బడులు:
...
• పెరుగుతున్న ఎండల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం పాఠశాలకు మార్చి 16నుంచి ఒంటి పూట బడులను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
• మార్చి 16... ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులు నిర్వహించనుండగా, 12.30 వరకు మధ్యాహ్న భోజన సమయం ఉండనుంది.
•10వ తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలలో మధ్యాహ్నం 01 గంటల నుంచి సాయంత్రం 05 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు.
• ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ఉండనుండగా, జూన్ 12న పాఠశాలలు పునః ప్రారంభంకానున్నాయి.
☪️రంజాన్ వేళల్లో ముస్లిం పాఠశాలలో..
• ఉదయం 08:00 గంటల నుంచి మధ్యాహ్నం 01:30 తరగతులు ఉండనుండగ, అవసరమైతే వారంలో ఒకరోజు అదనపు తరగతులు నిర్వహించనున్నారు.
......
#manavoiceEducation #EduTalk #manavoice #TgGovt #ts news #ts news #ts local news today #ts న్యూస్


