ShareChat
click to see wallet page
search
*తపాలా ద్వారా అయోధ్యకు చేరిన వజ్రాల రాముడు* * బంగారం, వజ్రాలతో తయారు చేసిన రాముడి విగ్రహాన్ని బెంగళూరు నుంచి అయోధ్యకు తపాలా శాఖ తన లాజిస్టిక్‌ సేవల ద్వారా తరలించింది. ఈ విగ్రహాన్ని 12 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పుతో తంజావూరు శైలిలో కళాత్మకంగా రూపొందించారు. #news #జైశ్రీరామ్ #sharechat #ram
news - ShareChat