ShareChat
click to see wallet page
search
*ఒక మీడియా ఛానల్లో బిఆర్ఎస్ ములుగు జిల్లా నాయకులు భూక్య జంపన్న గారు మాట్లాడుతూ* వేలకోట్లతో గాంధీ విగ్రహం అవసరమా రేవంత్ రెడ్డి గారు? ఒకపక్క ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అంటూనే మరోపక్క విగ్రహాలకు 5000 కోట్లు ఎక్కడివి. ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గారెంటీలు అమలు ఎప్పుడు చేస్తారు? మండిపడ్డ ములుగు నియోజకవర్గ జిల్లా నాయకులు భూక్య జంపన్న...#🏛️రాజకీయాలు
🏛️రాజకీయాలు - ShareChat
01:00