మనిషి బంధాన్ని సజీవంగా నిలిపే సంజీవిని
జ్ఞాపకం,
జ్ఞాపకం ఆత్మ లాంటి ది
మరణం శరీరానికే కానీ జ్ఞాపకాలకు ఉండదని
బంధాల బంధానికి ఔషధం లాంటి జ్ఞాపకాన్ని
స్మరించుకునే సందర్భాన్ని పురస్కరించుకొని నందమూరి తారకరత్న బాబు గారి కోసం సాహిత్య పోటీ
ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది,
అందులో భాగంగా ఈ సంవత్సరం నానీల పోటీ నిర్వహించడం జరుగుతుంది,
సభ్యులందరు ఉత్సాహంగా పోటీలో పాల్గొని పోటీని దిగ్విజయం చేస్తారని ఆశిస్తున్నాను.
నందమూరి తారకరత్న గారి జ్ఞాపకార్థం జరిగే నానీల పోటి కోసం ఈ దిగువ ఇచ్చిన సూచనలు తప్పనిసరిగా పాటించాలి సభ్యులు.
వాగ్దేవి సాహితీ వేదిక నానీలు పోటీ కోసం కనీసం ఐదు నానీలు రాసిన సాహిత్యాన్ని మాత్రమే పోటీ కోసం పరిగణలోకి తీసుకొనబడతాయి.
కవి తను రాసిన నానీలతో పాటు
పేరు హామీ పత్రం ఫోటో కంపల్సరిగా జత చేయాలి.
కంగారు పడకుండా తగినంత సమయం వెచ్చించి తప్పులు లేకుండా మంచి భావంతో నానీలను రాసి పోటీని దిగ్విజయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
- టీమ్ వాగ్దేవి సాహితీ వేదిక
తోర్రేడు రాజమహేంద్రవరం.
వాగ్దేవి సాహితీ వేదిక గ్రూప్ లింక్స్ :-
గ్రూప్ 2 -
https://chat.whatsapp.com/FcLFT9h6YZJEnGaR9YQrd9?mode=gi_t #😇My Status
గ్రూప్ 3 -
https://chat.whatsapp.com/FTg4lCvy2fF13E7UE0bKco?mode=gi_t


