*మూడు రూపాయల వడ్డీ ఇస్తానని ముంచేశాడు.. రూ.8 కోట్లతో పరారైన మోసగాడు*
* అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాయమాటలతో ప్రజల నుంచి రూ.8 కోట్లు వసూలు చేసి పరారైన మోసగాడు చివరకు పోలీసులకు దొరికిపోయాడు. కడపకు చెందిన ఆరిఫ్ తాడిపత్రిలో ఉంటూ బంగారు వ్యాపారినని స్థానికులను నమ్మబలికాడు. లక్షకు నెలకు రూ.3 వేలు వడ్డీ ఇస్తానని వారి నుంచి డబ్బులు వసూలు చేశాడు.
#news #sharechat


