Shocking Crime News: బాలికను చంపి డ్రమ్ములో పెట్టిన యువకుడు.. నిందితుడ్ని తమకు అప్పగించమంటున్న హిజ్రాలు
7Year Old Girl Murdered in Madanapalle Shocks Andhra Pradesh Public Demands Instant Justice|బాలికను చంపి డ్రమ్ములో పెట్టిన యువకుడు.. నిందితుడ్ని తమకు అప్పగించమంటున్న హిజ్రాలు,సమాజంలో ఉన్న కామాంధుల కళ్ల నుంచి ఆడపిల్లల్ని, చిన్నారుల్ని కాపాడుకోవడం తల్లిదండ్రులకు పెద్ద సమస్యగా మారింది. పిల్లల్ని స్కూల్, బయట మాత్రమే కాదు ఇంటి దగ్గర కూడా రక్షణ కరువైన పరిస్థితులు భయాందోళన కలిగిస్తున్నాయి.