రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ.3,500 కోట్ల మేర నష్టం కలిగించి... మద్యం స్కామ్ లో కొల్లగొట్టిన వేల కోట్లను దాచిపెట్టడానికి కొన్ని డొల్ల సంస్థలు పెట్టి వాటి బ్యాంకు ఖాతాలను వాడారు. అలాగే మద్యం ముఠా సభ్యులే సొంతంగా కొన్ని డిస్టిలరీలు ఏర్పాటు చేసుకున్నారు. ఇంకొన్ని డిస్టిలరీలను వారి ఆధీనంలోకి తెచ్చుకున్నారు.
#LiquorScamByJagan
#ScamsterJagan
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్

