రేపు అనగా ఆదివారం ఉదయం 9 గంటల నుండి రక్తదాన శిబిరం
మరియు
క్రీడాకారులకు క్రికెట్ కిట్స్, సర్టిఫికెట్స్, మెడల్స్ అందజేత...
❤️🩸❤️🩸❤️🩸❤️🩸❤️
మన బాధ్యత ఫౌండేషన్ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు
బత్తుల ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో
రామచంద్రాపురం నియోజకవర్గం, మాలపాడు
గ్రామంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయబడుతుంది...
అలాగే మాలపాడు గ్రామంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రికెట్ కిట్స్, స్పోర్ట్ సర్టిఫికెట్స్, మెడల్స్ అందించడం జరుగుతుంది...
ఈ కార్యక్రమానికి ప్రతీ ఒక్కరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాము... #✌️నేటి నా స్టేటస్
00:58

