• గడచిన 20 నెలల్లో కష్టాలు, సమస్యల్ని అధిగమించి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాం.. సీఎం చంద్రబాబు
• నేడు ఢిల్లీ లో "రైసినా డైలాగ్ 2026" సదస్సుకు హాజరుకానున్న సీఎం చంద్రబాబు ."సాంకేతికత- సుపరిపాలన"పై ప్రసంగించునున్న సీఎం
• 67 లక్షల మందికి రూ 8,454 కోట్ల మేర "తల్లికి వందనం" పథకం ద్వారా ఆర్థిక సాయం అందించాం.. శాసనమండలిలో ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టీకరణ
• 7 నుంచి 12వ తరగతి బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్ కిన్స్ పంపిణీ చేస్తున్నాం ..శాసనమండలిలో ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్
• కాపు సంక్షేమానికి 2024- 25 లో రూ.4440.25 కోట్లు ఖర్చు చేశాం. 2025 -26 లో 5,571.48 కోట్లు కేటాయించాం.. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/V037
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper #🆕షేర్చాట్ అప్డేట్స్

