ShareChat
click to see wallet page
search
#👉భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..ఎంతంటే.? #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
👉భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..ఎంతంటే.? - CREATIONS  దేశవ్యాప్తంగ్ా నేటి (డిసెంబర్ జిర్)నుంచే అమల్లోకి పెరిగిన రైల్వే చార్జీలు పెరిగిన రైల్వే చార్జీలు  ఇవాళ్టి నుంచే అమల్లోకి దేశవ్యాప్తంగా 8 జోన్ల పరిధిలో రైల్వే శాఖ పెంచిన చార్జీలు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నాయి తెలంగాణ నుంచి ముఖ్యంగా హైదరాబాద్టు ఢిల్లీ చెన్నై బెంగళూరు వంటి దూర ప్రయాణాలు చేసేరైల్వే ప్రయాణికులపై ఈ భారం పడనున్నదని సాధారణ ప్రయాణికులపై పెరుగుదల ప్రభావం ఏమీ ఉండదని రైల్వే అధికారులు చెప్తున్నారు: జనరల్ క్లాస్లో ప్రయాణించే వారు ముఖ్యంగా 215 కి మీలోపు జర్నీ చేసేవారి మార్పు ನಿಏಿಯಂಲ್  లేదని; ఆపై వెళ్లేవారికి స్వల్ప మార్పులు ఉంటాయని కిమీ పై ఒక పైసా పెంచామని నాన్ స్పష్టం చేశారు: 215 కిమీ పైబడి ప్రతి ఏసీ ఏసీ టికెట్లపై ప్రతికిమీకు 2 పైసలు; 500 కి మీదాటితే కిమీకు క్లాస్ 10 రూపాయలు పెంచామని తెలిపారు: నెలవారీ పాస్లపైనే కాకుండా జిల్లాల వారీగా నడిచే ప్యాసింజర్ రైళ్లు ఎంఎంటీఎస్ రైళ్ల చార్జీలను పెంచలేదని నెలల్లోరైల్వే శాఖ చార్జీలను పెంచడం ఇది రెండోసారి: వివరించారు గత ఆరు జూలైలో ఒకసారి చార్జీలను పెంచి రూ 700 కోట్ల ఆదాయాన్ని | ఈ ఏడాది సమకూర్చుకున్నరైల్వే . ఈసారి రూ 600 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని భావిస్తోంది దేశవ్యాప్తంగా రైల్వే నెట్వర్క్ను విస్తరిస్తున్నామని, దీంతో పెరుగుతున్న మ్యాన్పవర్ వల్ల రైల్వేపై భారం పడుతోందని అందుకే చార్జీలు పెంచామని అధికారులు ప్రకటించారు: CREATIONS  దేశవ్యాప్తంగ్ా నేటి (డిసెంబర్ జిర్)నుంచే అమల్లోకి పెరిగిన రైల్వే చార్జీలు పెరిగిన రైల్వే చార్జీలు  ఇవాళ్టి నుంచే అమల్లోకి దేశవ్యాప్తంగా 8 జోన్ల పరిధిలో రైల్వే శాఖ పెంచిన చార్జీలు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నాయి తెలంగాణ నుంచి ముఖ్యంగా హైదరాబాద్టు ఢిల్లీ చెన్నై బెంగళూరు వంటి దూర ప్రయాణాలు చేసేరైల్వే ప్రయాణికులపై ఈ భారం పడనున్నదని సాధారణ ప్రయాణికులపై పెరుగుదల ప్రభావం ఏమీ ఉండదని రైల్వే అధికారులు చెప్తున్నారు: జనరల్ క్లాస్లో ప్రయాణించే వారు ముఖ్యంగా 215 కి మీలోపు జర్నీ చేసేవారి మార్పు ನಿಏಿಯಂಲ್  లేదని; ఆపై వెళ్లేవారికి స్వల్ప మార్పులు ఉంటాయని కిమీ పై ఒక పైసా పెంచామని నాన్ స్పష్టం చేశారు: 215 కిమీ పైబడి ప్రతి ఏసీ ఏసీ టికెట్లపై ప్రతికిమీకు 2 పైసలు; 500 కి మీదాటితే కిమీకు క్లాస్ 10 రూపాయలు పెంచామని తెలిపారు: నెలవారీ పాస్లపైనే కాకుండా జిల్లాల వారీగా నడిచే ప్యాసింజర్ రైళ్లు ఎంఎంటీఎస్ రైళ్ల చార్జీలను పెంచలేదని నెలల్లోరైల్వే శాఖ చార్జీలను పెంచడం ఇది రెండోసారి: వివరించారు గత ఆరు జూలైలో ఒకసారి చార్జీలను పెంచి రూ 700 కోట్ల ఆదాయాన్ని | ఈ ఏడాది సమకూర్చుకున్నరైల్వే . ఈసారి రూ 600 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని భావిస్తోంది దేశవ్యాప్తంగా రైల్వే నెట్వర్క్ను విస్తరిస్తున్నామని, దీంతో పెరుగుతున్న మ్యాన్పవర్ వల్ల రైల్వేపై భారం పడుతోందని అందుకే చార్జీలు పెంచామని అధికారులు ప్రకటించారు: - ShareChat