ShareChat
click to see wallet page
search
ఢిల్లీలో కేంద్రమంత్రి పెమ్మసాని ఇంట్లో కూటమి ఎంపీలతో భేటీ అయిన మంత్రి నారా లోకేష్.. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్ సభ ఆమోదం పొందిన సందర్భంగా అభినందించారు. సమన్వయంతో, దేశంలోని అన్ని పార్టీల మద్దతు సాధించారని ప్రశంసించారు. #HistoricAmaravatiResolution  #Modi4PeoplesCapital  #NaraLokeshInDelhi #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
🏛️పొలిటికల్ అప్‌డేట్స్ - ShareChat