*ట్రంప్ అంటే మోదీ భయపడుతున్నారు: రాహుల్*
దిల్లీ: అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై విపక్షనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ.. అమెరికాకు దేశాన్ని అమ్మేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ అంటే మోదీ భయపడుతున్నారని అన్నారు. యూఎస్తో వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయాలని తీవ్ర ఒత్తిడి వచ్చిందన్నారు. ట్రేడ్ డీల్ విషయంలో ప్రధాని రాజీపడ్డారని ఆరోపించారు. ప్రజల కష్టార్జితాన్ని అమెరికాకు దోచిపెట్టారని విమర్శించారు. #news #sharechat


