2018లో దాచేపల్లిలో... 2024లో అనకాపల్లిలో... 2025లో కడపలో... 2025 అక్టోబర్ లో తుని ఘటనలో... ఇప్పుడు మదనపల్లెలో... ఆడబిడ్డల పై నేరాలకు పాల్పడ్డ నిందితులంతా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో నేరం చేసినా, ఆడబిడ్డల జోలికి వెళ్లినందుకు చంద్రబాబు గారు ఊరికే వదిలిపెట్టరు అన్న భయం వారిని తరుముకొస్తోంది.
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్

