2025 జనవరి 11న పరకామణిలో విధులు నిర్వహిస్తున్న అబ్రిపోస్ సంస్థకు చెందిన పెంచలయ్య వంద గ్రాముల బంగారు బిస్కెట్ను అపహరించేందుకు ప్రయత్నించగా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. విచారణ చేస్తే అతడికి వైసీపీ హయాంలో టీటీడీ చైర్మన్ గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి 2023లో నియమించినట్టు తెలిసింది.
#YCPinsultsLordBalaji
#AntiHinduJagan
#PsychoFekuJagan
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్

