ShareChat
click to see wallet page
search
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. మనవడు దేవాన్ష్ జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి దర్శనం చేసుకున్న సీఎం, కుటుంబ సభ్యులు, ముఖ్యమంత్రి హోదాలో మహాద్వార ప్రవేశ అవకాశం ఉన్నా సామాన్య భక్తుల్లా శ్రీవారి దర్శనానికి సీఎం చంద్రబాబు గారి కుటుంబం. ఎప్పుడు శ్రీవారి దర్శనానికి వెళ్ళినా వైకుంఠం క్యూ కాంప్లెక్సు నుంచే దర్శనానికి వెళ్తున్న చంద్రబాబు గారు. #Tirumala #CBNinTirumala  #ChandrababuNaidu  #NaraLokesh  #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
02:00