ShareChat
click to see wallet page
search
నిన్న జరిగిన ఘటన చాలా విషాదకరం. ఘటన అనంతరం సీఎం చంద్రబాబు గారు వేగంగా స్పందించి, అధికారులు సహా మంత్రులను అప్రమత్తం చేశారు. సాయంత్రానికి ముఖ్యమంత్రి నేరుగా వచ్చారు. బాణసంచా ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. బాధిత కుటుంబాలకి అండగా ఉంటాం. యాజమాన్యం ఆస్తులు జప్తు చేస్తాం, బాధిత కుటుంబాలను ఆదుకుంటాం. #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
01:26