#😇My Status #వరంగల్ భద్రకాళి
హైదరాబాద్ కు చెందిన పుట్టంరెడ్డి దీప్తిరెడ్డి అనే భక్తురాలు 111 కేజీల బరువు గల 21 వెండి వస్తువులు (కవచం) వరంగల్ లోని భద్రకాళి దేవి ఆలయానికి బహుకరించారు....అలాగే 300 గ్రాముల గల రాళ్లు పొదగబడి ఉన్న మంగళసూత్రం కూడా సమర్పించారు....
ఎంత పుణ్యాత్మురాలివో తల్లీ!!!
అమ్మకు ప్రేమతో సమర్పించావు.
దీర్ఘ సుమంగళీ భవ...
మనం హిందూ టెంపుల్స్ ఆస్తులు అన్ని కాపాడుకోవాలి. ఈలాంటి వారు ఇవడం వల్లనే ఎంతో మందికి అన్నం ప్రసాదం భక్తులందరికీ పెట్టుతున్నారు. ఇదే సనాతన ధర్మం. హిందువులు అందరు యూనిట్ కలిసి మెలిసి టెంపుల్స్ అన్ని కాపాడుకోవాలి.


