CM Revanth Reddy: దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి..
ప్రణామ్ కార్యక్రమం ద్వారా వృద్ధులను ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 10 నుంచి 15 శాతం కోత విధిస్తామని ఆయన హెచ్చరించారు.