వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ప్రభుత్వ కార్యక్రమాల పేరు చెప్పి భారతి సిమెంట్స్ నుంచి అడ్డగోలుగా సిమెంట్ కొనుగోలు చేసారు. సాక్షి మీడియాకు ప్రకటనల పేరుతో వందల కోట్లు కట్టబెట్టారు. కానీ హెరిటేజ్ ఏనాడూ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి లబ్ది పొందలేదు...
#PsychoFekuJagan
#AndhraPradesh
#viral #explore
#viralpost #🎂HBD ఊర్వశి రౌతేలా💗


