అసెంబ్లీ చూడటానికి బుధవారం వచ్చిన సత్తెనపల్లి నియోజకవర్గం సుగాలి జెడ్పీ హైస్కూలు విద్యార్థులతో అసెంబ్లీ లాబీలో విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. అసెంబ్లీ కార్యకలాపాలు చూడటం ఎలా ఉందని మంత్రి అడగ్గా, చాలా విషయాలు తెలిశాయని విద్యార్థులు జవాబిచ్చారు. ఇంగ్లీషు చదువుతూనే.. మాతృ భాష తెలుగును మర్చిపోవద్దని పిల్లలకు హితబోధ చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడిభోజనం ఎలా వుందని ఆరా తీశారు.
#APAssembly
#NaraLokesh
#AndhraPradesh
#🆕షేర్చాట్ అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢


