సీఎం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి "సంజీవని" పథకాన్ని తీసుకొచ్చారు. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ని అందిస్తున్నారు. కుప్పం చిత్తూరు ,జిల్లాలలో అమలు చేశారు. త్వరలో రాష్ట్రమంతటా అమలు చేస్తారు
#ChandrababuNaidu
#AndhraPradesh
#🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱
00:35

