ShareChat
click to see wallet page
search
#👉కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం గుడ్ న్యూస్! #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
👉కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం గుడ్ న్యూస్! - Hari Ceations NEWSUPDATE LIVE 0989 పంచాయః BREAKING 5003 లయం  NEWS వంద్ర షంహత్తబజక్ { 0 { [ కొత్తపెన్షన్ణపైప్రభుత్వం గుడ్ ನ್ಯಸೂ రాష్ట్రంలో కొత్తపెన్షన్ల కోసం సుదీర్ఘకాలంగా వేచి చూస్తున్న నిరుపేదలకు ` తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది 2026-27 ఆర్థిక సంవత్సరానికి  సంబంధించి కొత్తగా రెండు లక్షల మందికి 'చేయూత' పథకం కింద పింఛన్లను మంజూరు చేసేందుకు కసరత్తు పూర్తి చేసింది: ఉప ముఖ్యమంత్రి బడ్జెట్లో మల్లు భట్టి విక్రమార్క ప్రకటించిన విధంగా; ఈ కొత్త పింఛన్ల పంపిణీ ప్రక్రియను ` దినోత్సవం) నుంచి ప్రారంభించాలని జూన్ 2వ తేదీ (తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రభుత్వం నిర్ణయించింది: ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొత్తపెన్షన్ల కోసం దాదాపు 12 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి: ప్రజావాణి; గ్రామసభలు మరియు ఇతర వేదికల ద్వారా వచ్చిన ఈ భారీ దరఖాస్తులను పరిశీలించడం అధికార యంత్రాంగానికి ఒక సవాల్గా మారింది వీటిలోకేవలం వృద్ధాప్య పింఛన్ల కోసమే 4 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు: ప్రభుత్వం నిర్ణయించిన 2 లక్షల కోటా కోసం ఇప్పుడు జిల్లాల వారీగా దరఖాస్తుల వడపోత కార్యక్రమం ప్రారంభమైంది: ప్రభుత్వ నిబంధనల ప్రకారం అత్యంత అర్హులైన వారిని గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతున్నారు కేవలం అర్హత ఉన్న వారికే ఈ లబ్ధి జోక్యం. పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ  చేకూరాలని; ఎక్కడా రాజకీయ లేకుండా జరగాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి: Hari Ceations NEWSUPDATE LIVE 0989 పంచాయః BREAKING 5003 లయం  NEWS వంద్ర షంహత్తబజక్ { 0 { [ కొత్తపెన్షన్ణపైప్రభుత్వం గుడ్ ನ್ಯಸೂ రాష్ట్రంలో కొత్తపెన్షన్ల కోసం సుదీర్ఘకాలంగా వేచి చూస్తున్న నిరుపేదలకు ` తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది 2026-27 ఆర్థిక సంవత్సరానికి  సంబంధించి కొత్తగా రెండు లక్షల మందికి 'చేయూత' పథకం కింద పింఛన్లను మంజూరు చేసేందుకు కసరత్తు పూర్తి చేసింది: ఉప ముఖ్యమంత్రి బడ్జెట్లో మల్లు భట్టి విక్రమార్క ప్రకటించిన విధంగా; ఈ కొత్త పింఛన్ల పంపిణీ ప్రక్రియను ` దినోత్సవం) నుంచి ప్రారంభించాలని జూన్ 2వ తేదీ (తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రభుత్వం నిర్ణయించింది: ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొత్తపెన్షన్ల కోసం దాదాపు 12 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి: ప్రజావాణి; గ్రామసభలు మరియు ఇతర వేదికల ద్వారా వచ్చిన ఈ భారీ దరఖాస్తులను పరిశీలించడం అధికార యంత్రాంగానికి ఒక సవాల్గా మారింది వీటిలోకేవలం వృద్ధాప్య పింఛన్ల కోసమే 4 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు: ప్రభుత్వం నిర్ణయించిన 2 లక్షల కోటా కోసం ఇప్పుడు జిల్లాల వారీగా దరఖాస్తుల వడపోత కార్యక్రమం ప్రారంభమైంది: ప్రభుత్వ నిబంధనల ప్రకారం అత్యంత అర్హులైన వారిని గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతున్నారు కేవలం అర్హత ఉన్న వారికే ఈ లబ్ధి జోక్యం. పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ  చేకూరాలని; ఎక్కడా రాజకీయ లేకుండా జరగాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి: - ShareChat