• 2027 డిసెంబర్ నాటికి 14 విశిష్ట భద్రతా ఫీచర్లు, రాజముద్రతో అందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు.. కర్నూలు జిల్లా కలుగట్లలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ సభలో స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు
• ప్రపంచ క్వాంటం టెక్నాలజీ రంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో "అమరావతి క్వాంటం వ్యాలీ" భవన నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు
• శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ జరిగిందని సిట్ స్పష్టం చేసింది. క్లీన్ చిట్ ఇచ్చిందని వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టండి.. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
• శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించి క్షమించరాని తప్పిదం చేశారు.. టీటీడీ మాజీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం
• రాజధాని అమరావతి ల్యాండ్ పూలింగ్ పై గ్రామాల వారీగా రైతుల సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు వెళుతున్నాం .. పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/RP0i
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper #🆕షేర్చాట్ అప్డేట్స్

