ShareChat
click to see wallet page
search
పుంగునూరులో అన్యాయానికి ఎదురొడ్డి నిలిచిన ప్రతి కార్యకర్త నిజమైన హీరో. గత పాలనలో అరాచకాలకు ఎదురొడ్డి, కేసులు ఎదుర్కొని, జైలు జీవితం గడిపిన 480 మంది కార్యకర్తల పోరాటాన్ని గుర్తుచేసుకుంటూ తెలుగుదేశం కుటుంబం గర్వంగా నిలిచింది. చల్లా బాబు రెడ్డి, రవి నాయుడు వారి చేతుల మీదుగా సన్మానం పొందిన ప్రతి కార్యకర్త కళ్లలో కనిపించిన ఆనందం… వెనుక ఉన్న బాధ… ఆ పోరాటం ఎంత కఠినమో చెబుతోంది. ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్ గారి చిత్రపటాలు అందుకుంటూ… తమ త్యాగం వృథా కాలేదనే గర్వంతో వారు నిలిచారు. కలిసి భోజనం చేస్తూ పంచుకున్న ఆ క్షణాలు… కేవలం కార్యక్రమం కాదు, ఒక కుటుంబ బంధం. ఈ పోరాటాలే తెలుగుదేశం విజయానికి బాటలు వేసాయి… #ChandrababuNaidu #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - ShareChat
00:42