#శివరాత్రి #శివరాత్రి ప్రాముఖ్యత
శివరాత్రి ప్రాముఖ్యత:
_________
• దేవతలు, రాక్షసులు చేసిన క్షీరసాగర మథనంలో వచ్చిన హాలాహలాన్ని శివుడు తన కంఠంలో దాచుకుంటారు. దేవతలు నీటితో శివుడి కంఠంపై అభిషేకం చేస్తుండగా మహాశివరాత్రి రోజు ఈశ్వరుడు నిద్రలేచాడు.
• 14లోకాలను కాపాడినందుకు గానూ దేవతలు శివునికి, పార్వతీదేవికి పెళ్లి చేయగా.. ఈ వేడుకకు అన్నీ జీవరాశులు వచ్చాయి.
• రాత్రిపూట శివుడు లింగోద్భవం అయ్యాడు. కాబట్టి పగలంతా ఆయన రాకకోసం వేచిస్తూ.. ఈశ్వరుడు ఆవిర్భావించగానే భక్తితో వేడుకునేందుకు ఉపవాసం, జాగరణ చేస్తారు.
.....


