అమరావతి : పరిశ్రమలకు 99 పైసలకే భూకేటాయింపులపై వైసీపీ సభ్యుల ఆరోపణలకు ధీటుగా సమాధానం ఇచ్చిన మంత్రి లోకేష్ గారు.విశ్వసనీయత ఉన్న కంపెనీలకే రూ.99 పైసలకు భూములు కేటాయించాం.. ఐదు కంపెనీల ద్వారా 65 వేలమందికి ఉద్యోగాల కల్పన:: మంత్రి లోకేష్ గారు#NaraLokesh#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్
01:55

