మోడీ పాలన ముందు చూపుకు పెద్ద నిదర్శనం.
2014లో మోడీ వచ్చేసరికి మొత్తం రైల్వే నెట్ వర్క్ లో విద్యుద్దీకిరణ కేవలం 33% పూర్తి అయింది. అంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి 2014 వరకు కేవలం 33% రైల్వే నెట్ వర్క్ విద్యుద్దీకిరణ పూర్తి అయింది. అంటే రైల్వే నెట్ వర్క్ లో 67% డీజిల్ ఇంజిన్స్ మీద నడిచేది
మోడీ వచ్చాక రైల్వే లో డీజిల్ వినియోగం తగ్గించాలి అని రైల్వే విద్యుద్దీకిరణ కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి 2025 వచ్చేసరికి.99% రైల్వే నెట్ వర్క్ విద్యుత్ మీద నడిచే విధంగా ఏర్పాటు చేశారు
దీని వల్ల రైల్వే సం.కి 178 కోట్ల లీటర్ల డీజిల్ ఆదా చేస్తోంది.
ఇప్పుడు గల్ఫ్ యుద్ధం సమయంలో డీజిల్ గురించి
చింత లేకుండా రైల్వే హాయిగా ట్రైన్స్ నడుపుకోగలదు.
ఇవేమీ మనకు కనిపించవు..
ఎంత సేపూ బురద జల్లుడే..
Chada Sastry #🆕Current అప్డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం #😁Hello🙋♂️ #🏛️రాజకీయాలు #🇮🇳దేశం


