పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా సౌదీ అరేబియా, దుబాయ్, ఖతార్, కువైట్ తదితర గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని క్షేమంగా భారత్ కు తీసుకొచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఏపీ ఎన్నార్టీఎస్ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. సహాయం కోసం హెల్ప్ లైన్లను ఏర్పాటుచేశారు.
#ChandrababuNaidu
#🆕Current అప్డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱


