• పేద ప్రజల ఆదాయాన్ని పెంచి, వారి జీవితాల్లో ఆనందాన్ని నింపుతాం.. వినుకొండ "స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర" కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
• అక్రమాల నుంచి తప్పించుకోడానికే హెరిటేజ్ పై నిందలు. కల్తీ నెయ్యి నిందితులను నడిరోడ్డుపై నిలబెడతా.. వినుకొండ సభలో సీఎం చంద్రబాబు
• అంతర్జాతీయ వేదికను రాజకీయ ప్రదర్శనగా మార్చడం బాధాకరం.. ఢిల్లీ ఏఐ సదస్సులో యూత్ కాంగ్రెస్ వైఖరిని "ఎక్స్" పోస్ట్ లో నిరసించిన రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్
• వైసీపీ హయాం లోని లిక్కర్ కుంభకోణంలో ఏ-2 వాసుదేవరెడ్డిని అరెస్టు చేసిన సిట్ అధికారులు. ఈనెల 27 వరకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు
• లోకేష్, చంద్రబాబు పై అడ్డగోలుగా వాగితే ఉపేక్షించేది లేదు.. వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/XW75S
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper #🆕షేర్చాట్ అప్డేట్స్


