ShareChat
click to see wallet page
search
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం తెలుగింటి పండగలా.. పసుపు జెండాల రెపరెపల మధ్య సంబరంలా సాగింది. వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్య అతిథులుగా వేదికపైకి ఆహ్వానించి గౌరవించారు. #44YearsOfTDP #TDPFoundationDay #44YearsOfTeluguDesam #Naralokesh #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
02:03