ShareChat
click to see wallet page
search
భారత దేశ తొలి క్వాంటం ఎకోసిస్టం అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ గారు. కార్యక్రమానికి హాజరైన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, మంత్రులు పి.నారాయణ, కందుల దుర్గేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఐబీఎం, టీసీఎస్,ఎల్ అండ్ టీ సంస్థలకు చెందిన ప్రతినిధులు.  #AmaravatiQuantumValley  #QuantumCapitalAmaravati #QuantumValley  #NaraLokesh #ChandrababuNaidu #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - ShareChat
00:40