ShareChat
click to see wallet page
search
#👉కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం గుడ్ న్యూస్! #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం #👯‍♀️ స్నేహితుల అడ్డా
👉కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం గుడ్ న్యూస్! - Pensions . Newl a" ಏಂರರ ಕಂಪಶಿಂು `ಖ9ug ప్రభుత్త్వం గుడ్ కొత్తపెన్షన్ణ న్యూనైః Shine like a Star interviews {Youtube Channel} ಸುದ್ದಿೀ ; రాష్ట్రంలో కొత్తపెన్షన్ల కోసం . కాలంగా వేచి చూస్తున్న నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది: 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్తగా రెండు లక్షల మందికి 'చేయూత' పథకం కింద పింఛన్లను మంజూరు చేసేందుకు కసరత్తు పూర్తి చేసింది బడ్జెట్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించిన విధంగా ఈ కొత్త పింఛన్ల పంపిణీ ప్రక్రియను. మల్లు జూన్ 2వ తేదీ (తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం) నుంచి ప్రారంభించాలని  ప్రభుత్వం నిర్ణయించింది ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొత్తపెన్షన్ల కోసం దాదాపు 12 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి ప్రజావాణి; గ్రామసభలు మరియు . ఇతర వేదికల ద్వారా వచ్చిన ఈ భారీ దరఖాస్తులను పరిశీలించడం అధికార యంత్రాంగానికి ఒక సవాల్గా మారింది: వీటిలోకేవలం వృద్ధాప్య పింఛన్ల కోసమే . 4 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు: ప్రభుత్వం నిర్ణయించిన 2 లక్షల కోటా  ೯್ಸಂ ಇಮ್ಕೆಡು ಜಿಲ್ೌಲ ವೌರಿಗೌ ದಂಭೌಸ್ತುಲ ಏಡನಿ್ ೌ 5ರತಮಂ ವಾರಂಭನುಂದಿ.  ప్రభుత్వ నిబంధనల ప్రకారం అత్యంత అర్హులైన వారిని గుర్తించేందుకు . క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతున్నారు: కేవలం అర్హత ఉన్నవారికే ఈ లబ్ధి జోక్యం చేకూరాలని; ఎక్కడా రాజకీయ లేకుండా పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి: ಜಂಗೌಲನಿ Pensions . Newl a" ಏಂರರ ಕಂಪಶಿಂು `ಖ9ug ప్రభుత్త్వం గుడ్ కొత్తపెన్షన్ణ న్యూనైః Shine like a Star interviews {Youtube Channel} ಸುದ್ದಿೀ ; రాష్ట్రంలో కొత్తపెన్షన్ల కోసం . కాలంగా వేచి చూస్తున్న నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది: 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్తగా రెండు లక్షల మందికి 'చేయూత' పథకం కింద పింఛన్లను మంజూరు చేసేందుకు కసరత్తు పూర్తి చేసింది బడ్జెట్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించిన విధంగా ఈ కొత్త పింఛన్ల పంపిణీ ప్రక్రియను. మల్లు జూన్ 2వ తేదీ (తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం) నుంచి ప్రారంభించాలని  ప్రభుత్వం నిర్ణయించింది ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొత్తపెన్షన్ల కోసం దాదాపు 12 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి ప్రజావాణి; గ్రామసభలు మరియు . ఇతర వేదికల ద్వారా వచ్చిన ఈ భారీ దరఖాస్తులను పరిశీలించడం అధికార యంత్రాంగానికి ఒక సవాల్గా మారింది: వీటిలోకేవలం వృద్ధాప్య పింఛన్ల కోసమే . 4 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు: ప్రభుత్వం నిర్ణయించిన 2 లక్షల కోటా  ೯್ಸಂ ಇಮ್ಕೆಡು ಜಿಲ್ೌಲ ವೌರಿಗೌ ದಂಭೌಸ್ತುಲ ಏಡನಿ್ ೌ 5ರತಮಂ ವಾರಂಭನುಂದಿ.  ప్రభుత్వ నిబంధనల ప్రకారం అత్యంత అర్హులైన వారిని గుర్తించేందుకు . క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతున్నారు: కేవలం అర్హత ఉన్నవారికే ఈ లబ్ధి జోక్యం చేకూరాలని; ఎక్కడా రాజకీయ లేకుండా పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి: ಜಂಗೌಲನಿ - ShareChat