• 5 లక్షల ఇళ్లకు ఫైబర్ కనెక్షన్లు ఇచ్చే లక్ష్యంతో ఏపీలో అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్ట్స్. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమక్షంలో ఎంఓసీ.
• కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ పార్సిల్ వెళ్లాలంటే డాక్ సేవకుల వల్లే సాధ్యం. వారికి ఎలక్ట్రిక్ సైకిళ్ళు ఇచ్చి మరింత ప్రోత్సహించాలి.. గుంటూరులో గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళనంలో సీఎం చంద్రబాబు
• 18 నెలల్లో ఏ ఒక్క సారీ శ్రీవారిని దర్శించని జగన్ రెడ్డికి తిరుమల ఊసెత్తే అర్హత లేదు.. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు
• పరకామణి నుంచి కల్తీ నెయ్యి దాకా తిరుమల పవిత్రతను దెబ్బతీసిన జగన్ రెడ్డికి హిందూమతంపై గౌరవం లేదు.. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
• వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమం పై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో సమగ్రంగా చర్చించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి.
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/TRiTq
#TeluguDesamEpaper
#💪పాజిటీవ్ స్టోరీస్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్డేట్స్📢


