ShareChat
click to see wallet page
search
గత పాలకులు ప్రభుత్వ ఆస్తులను కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. ఎమ్మార్వో ఆఫీస్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సర్క్యూట్ హౌస్ వంటి ఆస్తులను తాకట్టు పెట్టారు. 12–13 శాతం వడ్డీలకు అప్పులు తీసుకుని ప్రభుత్వ ఆర్థిక వనరులను దుర్వినియోగం చేశారు. రూ.43,298 కోట్ల విలువైన అప్పులను రీషెడ్యూల్ చేయించాం. తద్వారా రూ.328 కోట్ల మేర ఆదా అవుతుంది. మరో రూ.1 లక్ష కోట్ల మేర అప్పులను కూడా రీషెడ్యూల్ చేసేలా చర్యలు తీసుకుంటాం. దీంతో రూ.1,658 కోట్లు ఆర్థికంగా వెసులుబాటు వస్తుంది. ఈ నిధులతో మరో సంక్షేమ పథకం అమలు చేసే అవకాశం ఉంటుంది. #APAssembly #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
01:04