ShareChat
click to see wallet page
search
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ప్రముఖ నటులు శ్రీ రాజేంద్రప్రసాద్ గారు ఈ రోజు సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించిన నేపథ్యంలో మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రివర్యులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శ్రీ రాజేంద్రప్రసాద్ గారికి అభినందనలు తెలిపారు :- #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #😎మెగాస్టార్ ఫ్యాన్స్ #😇My Status #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🤩రామ్ చరణ్ ఫ్యాన్స్
⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ - ShareChat