జగన్ రెడ్డి ముఠా జే-బ్రాండ్స్తో దోచుకున్నది నిజమేనని, ఇందులో మనీ లాండరింగ్ కూడా ఉందని గుర్తించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరిపి, జగన్ రెడ్డి అనుచరుల ఆస్తులను జప్తు చేసింది.
ఆ జే-బ్రాండ్స్ తాగి 30 వేల మంది చనిపోయారని, 5 లక్షల మంది ఇప్పటికీ అనారోగ్యంతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
ప్రజల ఆరోగ్యంతో ఆటలు ఆడుతూ దోచుకున్నాడు @ysjagan.
#LiquorScamByJagan
#ScamsterJagan
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
00:49

